ఏవండి పెళ్ళిచేసుకోండి ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సుమన్, రమ్య కృష్ణన్, వినీత్, శంకర్, రాశి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శరత్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ వి లక్ష్మి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కోటి స్వరాలు సమకుర్చరు.