Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
పవన్ కళ్యాణ్కు ప్రాణ హాని.. బట్టలు విప్పేసి.. సీడీ ఇచ్చి చూడమని చెప్పా.. నిర్మొహమాటంగా మనోజ్!
దర్శకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో చెప్పు తీసుకుని కొట్టా.. పవన్ తో నటించిన ముంతాజ్ కామెంట్స్.. పూజ హెగ్డే చెప్పిన జిగేలు రాణి సీక్రెట్స్.. ఆ మాటలతో మభ్యపెట్టి బట్టలు విప్పాడు.. శరీరంపై అసభ్యంగా క్రీమ్ పూశాడు అంటూ హీరోయిన్ మీటూ కామెంట్స్.. ఆమెకు సీడీ ఇచ్చి చూడమని చెప్పా అంటూ సంజనతో దర్శకుడి గొడవ.. పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉంది.. సినిమాల్లో కొనసాగితే ఏడాదికి 150 కోట్లు సంపాదిస్తాడు అంటున్న పోసాని.. మెగాస్టార్ చిరంజీవి రికార్డుకు చేరువలో అరవింద సమేత.. వాళ్ళతో పడుకున్నప్పుడు ఏమైంది అంటూ హీరోయిన్లపై హర్షిక సంచలన వ్యాఖ్యలు.. ఇలా గత వారం ట్రెండింగ్ గా నిలిచిన వార్తలు ఇవే.
డైరెక్టర్ హద్దులు దాటాడు.. చెప్పుతో కొట్టా.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ హాట్ కామెంట్స్!
ఖుషి, అత్తారింటికి దారేది చిత్రాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు చిత్రాల్లో నటి ముంతాజ్ నటించింది. ఆమె పాత్ర తక్కువ సమయమే అయినా అద్భుతమైన డాన్స్, గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది.తమిళ బిగ్ బాస్ 2 తో కూడా ముంతాజ్ బాగాపాపులర్ అయింది. మీటూ ఉద్యమం ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ముంతాజ్ మీటూ ఉద్యమం గురించి స్పందించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
జిగేల్ రాణి సీక్రెట్స్ బయటపెట్టిన పూజా హెగ్డే.. ఐటమ్ సాంగ్ ఒప్పుకుంది అందుకే!
టాలీవుడ్ లో పూజా హెగ్డే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. ఒకలైలా కోసం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డేకి మొదట్లో సరిగా కలసి రాలేదు. ఆ తరువాత బాలీవుడ్ కు వెళ్లినా నిరాశే ఎదురైంది. గత ఏడాది అల్లు అర్జున సరసన నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రంతో పూజ హెగ్డే జాతకం మారిందని చెప్పొచ్చు. డీజేలో పూజా అందాల హొయలు యువత ఫిదా అయ్యారు. ఒక్కసారిగా పూజా హెగ్డేకు యూత్ లో క్రేజ్ పెరింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆ మాటలు చెప్పి బట్టలు విప్పాడు.. బలవంతంగా క్రీమ్ పూసి.. నటి షాకింగ్ కామెంట్స్!
మీటూ ఉద్యమం నేపథ్యంలో పలువురు నటీమణులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మీటూ ఉద్యమం ద్వారా చీకట్లో ఉండిపోయిన లైంగిక వేధింపుల ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులో వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ల నుంచి చిన్న ఆర్టిస్టుల వరకు అంతా మీటూ ఉద్యమంలో పాలుపంచుకుంటుండడంతో బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ప్రముఖ టివి నటి సోనాల్ వెంగురేల్కర్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సీడీ ఇచ్చి చూడమని చెప్పా.. అంతమందిలో ముద్దు పెట్టుకోవడం.. హీరోయిన్పై డైరెక్టర్ కామెంట్స్!
మీటూ ఉద్యమ ధాటికి సినీప్రముఖులు జాతకాలాన్ని బయట పడుతున్నాయి. బాలీవుడ్ లో అయితే మీటూ ఉద్యమం పెను సంచలనం సృష్టిస్తోంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన నటీమణులంతా తమకు జరిగిన సంఘటనలని బయట పెడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్లు, నటులపై తీవ్రమైన ఆరోపణలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ సంజన కూడా దర్శకుడు రవి శ్రీవత్సపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. సంజన ఆరోపణలపై రవి శ్రీవత్స స్పందించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
పవన్కి కూడా ముప్పు ఉంది.. 150 కోట్లు సంపాదిస్తాడు, సీరియస్గా తీసుకోవాలి.. నటుడు పోసాని!
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నాన్ని సినీ రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తరచుగా జగన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసే నటుడు పోసాని కృష్ణ మురళి ఈ ఘటన గురించి స్పందించాడు. జగన్ పై జరిగిన దాడిని ఖండించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల పవన్ తనకు కూడా ప్రాణ హాని ఉందని చేసిన వ్యాఖ్యలని పోసాని గుర్తు చేశారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పోసాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
‘అరవింద సమేత' 150 కోట్లు..... లాభాల్లోకి వెళ్లినట్లేనా? టాప్ 5లో చోటు దక్కాలంటే?
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' చిత్రం బాక్సాఫీసు వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళుతోంది. విజయవంతంగా సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుని తాజాగా రూ. 150 కోట్లు(గ్రాస్) మార్కును క్రాస్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్లో రూ. 150 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించిన తొలి చిత్రం ఇదే. 2018లో విడుదలైన తెలుగు చిత్రాల్లో భారీ వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డుల కెక్కింది. ఆల్ టైమ్ తెలుగు ఇండస్ట్రీ కలెక్షన్ రికార్డులను పరిశీలిస్తే.... ప్రస్తుతం 6వ స్థానంలో ఉంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మహిళలు కూడా రక్తం పీలుస్తారు... శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్, ఆ ఫోటోలో ఎవరు?
కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు అంటూ తరచూ పురుషుల్లో తనకు ఎదురైన కామోన్మాదుల గురించి మాట్లాడుతూ సంచలనాలు క్రియేట్ చేసే శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియా పేజీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మగాళ్లలోనే కాదు ఆడాళ్లలో కూడా రక్తం పీల్చేవారు ఉంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన ఫేస్ బుక్ పేజీ ద్వారా మొహం కనిపించకుండా ఒక పురుషుడి ఫోటోను శ్రీరెడ్డి షేర్ చేశారు. ఇందులో అతడి మెడపై రక్తం మరకతో కూడిన గాయం కనిపిస్తోంది. అయితే ఈ ఫోస్ట్ ఎవరి గురించి అనేది ఆమె వెల్లడించలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మీటూపై హీరోయిన్ ట్విస్ట్: వాళ్లతో పడుకున్నపుడు ఏమైంది? గంజాయి సేవిస్తూ, అర్ద నగ్నంగా...
దేశ వ్యాప్తంగా #మీటూ ఉద్యమం జోరుగా సాగుతుంటే... తాజాగా ఓ కన్నడ నటి ఇచ్చిన ట్విస్ట్ అందరినీ ఆలోచనలో పడేసింది. #మీటూ ఉద్యమాన్ని కొందరు పబ్లిసిటీ కోసం వాడుతున్నారంటూ కన్నడ నటి హర్షిక పూనాచా మీటూను దుర్వినియోగం చేస్తున్న హీరోయిన్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు హీరోయిన్లు పెద్ద సినిమాల్లో అవకాశాలు, వాటి ద్వారా వచ్చే డబ్బు, విదేశీ టూర్లు, లగ్జరీ లైఫ్ కోసం ఎంటి నీచానికి పాల్పడతారో ఆమె బయట పెట్టారు. వారి పేర్లు బయట పెట్టకుండా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకుకట్టినట్లు చెప్పే ప్రయత్నం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఏ రాజకీయ పార్టీ బెటర్?.... నిర్మొహమాటంగా చెప్పేసిన మంచు మనోజ్!
హీరో మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ట్విట్టర్ ద్వారా ఆయన తన అభిమానులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాయడం, హైదరాబాద్ నుంచి తిరుపతి షిప్టవుతున్నట్లు అందులో పేర్కొనడం కూడా ఈ వాదనకు మరింత బలాన్ని ఇచ్చింది.రాయలసీమ వస్తున్నాను రాగి సంకటి, మటన్ పులుసు రెడీగా పెట్టండి అంటూ... మంచు మనోజ్ రాసిన ఈ లేఖలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు మాత్రమే వెల్లడించారు. తాను రాజకీయాల వైపు రావడం లేదని మనోజ్ స్పష్టం చేసినా పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు మాత్రం ఆగడం లేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
‘అరవింద సమేత' 15 డేస్ కలెక్షన్: మెగాస్టార్ రికార్డుకు చేరువలో....
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'అరవింద సమేత' బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకుంది. సెకండ్ వీకెండ్ సమయానికే రూ. 150 కోట్ల మార్కను క్రాస్ చేసిన ఈ చిత్రం టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ లిస్టులో టాప్ 5లో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
బాబాయ్ పవన్ కల్యాణ్ చెప్పాడని.. శ్రీమంతుడిగా మారిన రాంచరణ్!
తిత్లి తుఫాన్తో బాధపడుతున్న ఉత్తరాంధ్రను ఆదుకొనేందుకు సినీ ప్రముఖులంతా స్పందిస్తున్నారు. ఇప్పటికే సంపూర్ణేష్ బాబు ఆర్థిక సహాయాన్నిఅందించడమే కాకుండా స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాంచరణ్ విభిన్నంగా స్పందిస్తూ ఓ ప్రకటన జారీ చేశాడు. అదేమిటంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
పవన్ చేస్తే మీకేం నొప్పి.. మీరు పీకడానికి? పర్సనల్ లైఫ్ వద్దు.. మాధవీలత వార్నింగ్
జనసేన
అధినేత
పవన్
కల్యాణ్కు
మద్దతుగా
తెలుగుదేశం
నేత
యామిని
సాదినేనిపై
సినీ
నటి
మాధవీలత
పరోక్ష
వ్యాఖ్యలు
సంధించారు.
అంతకు
ముందు
ఏం
జరిగిందేదో
తెలియదు
కానీ.
మల్లెపూల
విషయం
ఏంటో
దగ్గరిని
నుంచి
యామిని
సాదినేని
చూశారేమో.
అలా
చూస్తూ
అప్పడే
అడగాలి
కదా?
ఇప్పుడుఎందుకు
అడగడం
అంటూ
ఫేస్బుక్లో
మాధవీలత
స్పందించింది.
పూర్తి
వివరాల
కోసం
క్లిక్
చేయండి
ఆ డైరెక్టర్ లైంగికంగా వేధించాడు.. బెదిరించి అలా చేయించాడు.. సంజన ఫైర్
12
ఏళ్ల
క్రితం
దర్శకుడితో
తనకు
జరిగిన
చేదు
అనుభవాన్ని
హీరోయిన్
సంజనా
తాజాగా
బయటపెట్టింది.
తన
మొదటి
సినిమా
సందర్భంగా
దర్శకుడు
వేధించిన
తీరును
మీడియాకు
వివరించింది.
మీ
టూ
ఉద్యమం
సాగుతున్న
నేపథ్యంలో
సామాజిక
కార్యకర్తగా
నా
బాధ్యతను
నెరవేర్చాలని
అనుకొంటున్నాను.
ఆమె
ఏమన్నారంటే..
పూర్తి
వివరాల
కోసం
క్లిక్
చేయండి
డ్రైవర్ సీట్లో సురేష్ బాబు?.. హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం.. నేను కారు నడపలేదని..!
ప్రముఖ
నిర్మాత
సురేష్
బాబు
హిట్
అండ్
రన్
కేసులో
ఇరుక్కొన్నారు.
ఆదివారం
రాత్రి
ఆయన
ప్రయాణిస్తున్న
కారు
ఢీ
కొట్టడం
వల్ల
ద్విచక్ర
వాహనంపై
వెళ్తున్న
ముగ్గురు
తీవ్రంగా
గాయపడ్డారు.
సురేష్
బాబు
స్వయంగా
టీఎస్
09
ఈఎక్స్
2668
కారు
నడుపుతూ
తమ
వాహనాన్ని
ఢీకొట్టారని
బాధితులు
ఫిర్యాదు
చేసినట్టు
సమాచారం.
పూర్తి
వివరాల
కోసం
క్లిక్
చేయండి
బాలకృష్ణ స్పీచ్ ట్రెండింగ్.. పూజాపై పొగడ్తలు.. ఎన్టీఆర్ను మరిచారే.. మీడియాలో రచ్చ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్యూటీ పూజా హెగ్డే నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకొన్నది. గ్రాండ్ సక్సెస్ మీట్ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేడుకలో పూజా హెగ్డే అందాన్ని పొగడుతూ బాలయ్య చేసిన ప్రసంగం ఇంటర్నెట్లో మోత మోగిస్తున్నది. ఇంతకీ బాలయ్య చెప్పినదేమిటంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి