ఏమైంది నాలో సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, శివాజి, అర్చనా, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రమాణ్యం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజంద్రకుమార్ వి నిర్వహించారు మరియు నిర్మాత చేగోండి హరిబాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గంతడి కృష్ణ స్వరాలు సమకుర్చారు.