పాండు సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, స్నేహ ప్రసన్న, మధు శర్మ, శియాజి షిండే, క్రిష్ణా భగవాన్, వేణూ మాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దేవి ప్రసాద్ నిర్వహించారు మరియు నిర్మాతా ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.