పరుగో పరుగు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు రాజేంద్ర ప్రసాద్, శృతి, అనంత్, మల్లికార్జున రావు, గిరి బాబు, ధర్మవరపు సుబ్రమణ్యం, అల్లు రామలింగయ్య, ప్రదీప్ శక్తి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నరసింహా రావు రేలంగి నిర్వహించారు మరియు నిర్మాత సుధాకర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు రాజ్ కోటి స్వరాలు సమకుర్చరు.