తొలి సంధ్య వేళలో సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు కౌశిక్ బాబు, శేఖర్ అశ్విణి, గ్రీష్మ, హేహా, కృష్ణుడు, ధన్ రాజ్, ఫణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డి మోహన్ దీక్షిత్ నిర్వహించారు మరియు నిర్మాత వై ఎల్ భాస్కర్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మీనక్షి భుజాగ్ స్వరాలు సమకుర్చరు.