ఏ మంత్రం వేసావె (2018)
Release date
09 Mar 2018
genre
ఏ మంత్రం వేసావె స్టోరి
ఏ మంత్రం వేసావె సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, శివాణి సింగ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీదర్ మర్రి వహించారు.
కథ
నిక్కి (విజయ్ దేవరకొండ)కి కంప్యూటర్ గేమ్స్ ఆడటం అంటే పిచ్చి. బాహ్య ప్రపంచాన్ని కూడా మరిచిపోయి కంప్యూటర్స్లో గేమ్స్ ఆడుతుంటాడు. నిక్కీ వ్యవహారం అతని తల్లిదండ్రులకు మానసిక వ్యధకు గురిచేస్తుంది. ఇక రాగమాలిక ఉరఫ్ రాగ్స్ (శివానీ సింగ్) కంప్యూటర్ గేమ్స్ డిజైనర్, డెవలపర్. ఓ కారణంగా రాగ్స్ని చూసి నిక్కి ప్రేమలో పడుతాడు. కానీ రాగ్స్ వెంట ఓ గ్యాంగ్ వెంటపడి దాడి చేసి బంధిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తన ప్రేయసిని నిక్కి ఎలా రక్షించుకొన్నాడు? రాగమాలికను ఎవరు? ఎందుకు దాడి చేశారు? నిక్కి తన ప్రేమను ఎలా గెలుచుకొన్నాడు? కంప్యూటర్ గేమ్స్ ఆడే వ్యసనం నుంచి నిక్కి ఎలా బయటపడ్డాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఏ మంత్రం వేసావే సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie ఏ మంత్రం వేసావె with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు