ఈ యేడాది మొదట్లో సింగర్ సునీత ప్రముఖ వ్యాపారవేత్త మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వరుణ్ ధావన్, దియా మీర్జా, విష్ణు విశాల్, ఆపై ప్రణీత పెళ్లి పీఠలు ఎక్కారు. యామీ గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక గొడవ మూవీ ఫేమ్ శ్రద్ధా ఆర్య కూడా మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసింది. హీరోగా కార్తికేయ లోహిత రెడ్డి ని పెళ్లి చేసుకున్నారు. మొత్తంగా 2021లో పెళ్లి పీఠలు ఎక్కిన సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారో మీరు ఓ లుక్కేయండి.