అడివి శేష్
Born on 17 Dec 1985 (Age 38)
అడివి శేష్ బయోగ్రఫీ
అడివి శేష్ ఒక భారతీయ నటుడు మరియు దర్శకుడు. అడివి శేష్ 1985లో హైదరాబాద్ లో జన్నించారు. బాహుబలి, క్షణం, పంజా, రన్ రాజా రన్ లాంటి సినిమాలలో నటించాడు. తెలుగు మరియు తమిళ సినినటుడు. అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించాడు. బలుపు, దొంగాట,సైజ్ జీరో, క్షణం, గూడాచారి తదితర సినిమాల్లో నటించారు.
సంబంధిత వార్తలు