twitter
    CelebsbredcrumbAdivi SeshbredcrumbBiography

    అడివి శేష్‌ బయోగ్రఫీ

    అడివి శేష్ ఒక భారతీయ నటుడు మరియు దర్శకుడు. అడివి శేష్ 1985లో హైదరాబాద్ లో జన్నించారు. బాహుబలి, క్షణం, పంజా, రన్ రాజా రన్ లాంటి సినిమాలలో నటించాడు. తెలుగు మరియు తమిళ సినినటుడు. అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు.  పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించాడు. బలుపు, దొంగాట,సైజ్ జీరో, క్షణం, గూడాచారి తదితర సినిమాల్లో నటించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X