పంజా వైష్ణవ్ తేజ్
Born on
పంజా వైష్ణవ్ తేజ్ బయోగ్రఫీ
పంజా వైష్ణవ్ తేజ్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2020లో ఉప్పెన సినిమా ద్వారా హీరోగా మారాడు. వైష్ణవ్ తేజ్ జానీ, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్., అందరివాడు చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో కొండపోలం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.