twitter

    దొంగల ముఠా స్టోరి

    దొంగల ముఠా సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, చార్మి, మంచు లక్ష్మీప్రసన్న, ప్రకాష్‌ రాజ్‌, సుబ్బరాజు, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సుప్రీత్‌, అజయ్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాంగోపాల్ వర్మ నిర్వహించారు మరియు నిర్మత కిరణ్ కుమార్ కోనేరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అమర్ మహేలే స్వరాలు సమకుర్చరు.

    కథ

    సుధీర్(రవితేజ) తన భార్య రాణి(చార్మి)ని తీసుకుని ఆమె ప్రెండ్ పెళ్ళికి కారులో బయిలుదేరతాడు. అన్ని ధ్రిల్లర్ సినిమాల్లోలాగానే ఓ నిర్మానుష్య ప్రదేశానికి వచ్చేసరికి కారు ట్రబుల్ ఇస్తుంది. దాంతో అందరూ ఊహించినట్లుగానే ఎదురుగా ఉన్న ఓ రిసార్టు లోకి వెళతారు. ఇక అప్పటికే ఆ రిసార్టుని విచిత్రంగా బిహేవ్ చేసే ముగ్గురు (సుబ్బరాజు, సుప్రీత్,బ్రహ్మాజి) ఆక్యుపై చేసి ఉంటారు. వీళ్ళు విలన్స్ అని అర్ధం కావటానికి హీరోకి కాస్త టైమ్ పడుతుంది. ఆ తర్వాత తన భార్యని తీసుకుని అక్కడనుంచి తప్పించుకు పోదామనకుంటాడు. కానీ రాణి మీద కన్నేసిన వాళ్ళు వీళ్ళని అంత తేలిగ్గా వదులుతారా..అలాంటి స్ధితిలో ఇరుక్కుపోయిన సుధీర్ ఏం చేసాడు...ఈ కథకీ మంచు లక్ష్మి కి సంభందం ఏమిటి, బ్రహ్మానందం ఈ ట్రూప్ లోకి ఎలా వచ్చి పడ్డాడు అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
    **Note:Hey! Would you like to share the story of the movie దొంగల ముఠా with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X