ఏవరు నేను సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు కృష్ణ, రాధిక, సుధాకర్, ఎమ్ ఎస్ నారాయణ, గుండు హనుమంత రావు, చిట్టి బాబు, మల్లికార్జున రావు, ఎల్ బి శ్రీరామ్ తదితరులు నటించారు. ఈ సినిమాని మంజులూరి బీమేశ్వర రావు తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎస్ బాబు స్వరాలు సమకుర్చరు.