పిచ్చి పంతులు సినిమా కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మురళి మోహన్, మాధవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజా చంద్ర నిర్వహించారు మరియు జయభేరి ఆర్ట్ మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.