ఏడు చేపల కథ (2019)(A)
Release date
07 Nov 2019
genre
ఏడు చేపల కథ స్టోరి
ఏడు చేపల కథ సినిమా అడల్ట్, రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, మేఘ చౌదరి, నగరం సునీల్ తదితరులు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ జె చైతన్య వహించారు చరిత్ర సినిమా ఆర్ట్స్, రాకేష్ రెడ్డి సమర్పణలో జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కవి శంకర్ అందించారు.
కథ
టెంప్ట్ రవి (అభిషేక్ రెడ్డి)కి థలసేమియా వ్యాధి. ముప్పై రోజులకోసారి రక్తం ఎక్కించుకోకపోతే చనిపోతాడు. దీంతో పాటు అతని ముందు ఎవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే అస్సలు తట్టుకోలేడు. అనాధ అయిన టెంప్ట్ రవికి రాధ (భాను శ్రీ) రూం మేట్. వీరిద్దరికీ మరో ఇద్దరు స్నేహితులు ఇంటారు. వీరంతా కూడా థలసేమియా వ్యాధి బాధితులే కావడంతో సెల్ ఫోన్ దొంగతనాలు చేసి రక్తం ఎక్కుంచుకునేందుకు కష్టపడుతుంటారు. అయితే బ్యాచ్లో టెంప్ట్ రవి మాత్రం కష్టపడి పనిచేసుకుంటారు.
అయితే టెంప్ట్ రవి ఎవర్నైతే చూసి టెంప్ట్ అవుతాడో.. వాళ్లంతా రాత్రి పూట రవి కలలోకి వస్తారు. కలకు నిజానికి తేటా తెలియని రవి ఆ ఏడుగురితో సెక్స్ చేస్తాడు. ఇలా రవి కలలోకి వచ్చిన రేప్ చేసిన ఏడుగురు అమ్మాయిల కథే ఈ ‘ఏడు చేపలు’. ఇంతకీ ఈ ఏడు చేపలు ఎవరు? రవిని ఎందుకు రేప్ చేస్తారు? అమ్ములు ఎవరు? భావనను ప్రెగ్నెంట్ చేసింది ఎవరు? రవి కోసం రాధ చివరికి ఏం చేసింది? అన్నదే ఏడు చేపల్లోని మిగతా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie ఏడు చేపల కథ with us? Please send it to us ([email protected]).