పాలు నీళ్ళు సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు మోహన్ బాబు, జయప్రధ, దాసరి నారాయణ రావు తదితరులు. ఈ సినిమాకి దర్శకత్వం దాసరి నారాయణ రావు నిర్వహించారు మరియు చిత్ర ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సత్యం స్వరాలు సమకుర్చరు.