పాడి పంటలు సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కృష్ణ, విజయ నిర్మల, చంద్ర మోహన్, లత, అంజలి దేవి, చాయదేవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి చంద్రశేఖర్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత ఆదిశేషగిరి రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె వి మహాదేవన్ స్వరాలు సమకుర్చరు.