Don't Miss!
- News AP Elections: ముగిసిన నామినేషన్ల పర్వం- జగన్, బాబు, పవన్ కు పోటీ ఇలా..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మానవాళికి, ఆస్గర్డ్ వాసులకి మధ్య 'మహాశక్తివంతుడు'..
క్రిస్ హేమ్స్ వర్త్, నటాలీ పోర్ట్ మాన్ హీరో, హీరోయిన్స్ గా కెన్నత్ బ్రానాగ్ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్ చిత్రం 'తోర్". పారామౌంట్ పిక్చర్స్, మార్వల్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్, ఎడ్వంచరస్ మరియు ఫాంటసీ థ్రిల్లర్ ఇది. ఈ నెల 29న తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. హన్సా పిక్చర్స్ 'మహాశక్తివంతుడు తోర్" పేరిట తెలుగు వెర్షన్ని విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిథి మాట్లాడుతూ -'మానవాళికి, ఆస్ గర్డ్ వాసులకి మధ్య సాగే కథ ఇది. భూమండలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించే కొంతమంది ఆస్ గర్డ్ వాసులను తోర్ అనే శక్తివంతుడు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. అత్యాధునిక సాంకేతిక విలువలతో, అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అన్నారు.