Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ నలుగురు ఫేమ్ చంద్రసిద్దార్ధ,మదన్ మళ్ళీ కలిసి...
రాజేంద్రప్రసాద్ తో ఆ నలుగురు వంటి విలువలు కలిగిన చిత్రం రూపొందించిన దర్శకుడు చంద్ర సిద్దార్ద, రచయిత మదన్ మళ్ళీ కలిసి ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ ..ఈ పాట కోరినవారు గంభీరరావు పేట గంగపుత్ర కాలనీ నుంచి రామ జోత్స, రవి, కిరణ్, చందు మొదలైనవారు.పెద్దగా కనపుడుతున్న ఈ టైటిల్ మంచి ఫీల్ కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇక ఆ నలుగురు అనంతరం చంద్రసిద్దార్ధ ..మదన్ లేకుండా అందరి బంధువయా, ఇదీ సంగతి వంటి చిత్రాలు రూపొందించారు కానీ అవేమీ భాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. అలాగే ఆ నలుగురు అనంతరం మదన్ దర్శకుడుగా మారి పెళ్ళయిన కొత్తలో చిత్రం తో హిట్ కొట్టారు.ఆ సినిమా తర్వాత ప్రవరాఖ్యుడు చిత్రంతో మళ్ళీ మొదటికి వచ్చారు. దాంతో తమ కాంబినేషన్ తో తిరిగి ఇద్దరూ నిలబడాలని ప్రయత్నం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇంకా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపిక కానీ ఈ చిత్రం మళ్ళీ ఆనలుగురు వంటి హిట్ కావాలని కోరుకుందాం.