For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఓటర్లను బెదిరించిన డీకేపై ఎఫ్ఐఆర్, అయ్యా అలా అనలేదని హైకోర్టులో పిటిషన్, అపార్ట్ మెంట్ లో ?
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'గాయం-2' ధియోటర్ లో ప్రేక్షకులు దాడి..లాఠీ చార్జి
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
జగపతిబాబు, విమలారామన్ కాంబినేషన్ లో రూపొందిన గాయం 2 చిత్రం నిన్న(శుక్రవారం) రిలీజైంది. అయితే ఈ చిత్ర ప్రదర్సనలో అనుకోని అవాంతరం ఎదురై ఊహించని ఉద్రిక్తతుకు దారితీసింది. హైదరాబాద్ అమీర్ పేటలోని బిగ్ సినిమా ధియోటర్ లో గాయం-2 సినిమా శుక్రవారం సెకెండ్ షో మధ్యలో నిలిచిపోవడంతో కోపోద్రిక్తులైన ప్రేక్షకులు దాడికి పాల్పడ్డారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన సినిమా సాంకేతిక కారణాలతో 11 గంటల 23 నిముషాలకు గంటలకు నిలిచిపోయింది. గంట గడిచినా సినిమా తిరిగి ప్రదర్శించకపోవటంతో ప్రేక్షకులు సహనం కోల్పోయి ధియోటర్ లో ఫర్నిచర్ ను ధ్వసం చేసారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జీ చేసి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: జగపతిబాబు గాయం 2 విమలారామన్ రామ్ గోపాల్ వర్మ కోట శ్రీనివాసరావు jagapathi babu vimala ramana gaayam 2 rgv praveen sri
Story first published: Saturday, September 4, 2010, 11:45 [IST]
Other articles published on Sep 4, 2010