Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మేఘా హీరో కొత్త సినిమా ప్రారంభం, ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో నటించబోతున్నారు!
ఘాజీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంకల్ప్ రెడ్డి తన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రానా ప్రధాన పాత్రలోసంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ చిత్రం టాలీవుడ్లోనే కాకుండా ఇతర భాసల్లో ప్రేక్షకులను మెప్పించడం జరిగింది. తాజాగా ఈ సినిమాను నేషనల్ అవార్డ్ లభించడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం.
ఈ డైరెక్టర్ తన రెండో సినిమాను హీరో వరుణ్ తేజ్ తో చేయ్యబోతున్నడనే అనే విషయం చాలా రోజుల నుండి తెలుసు. ఈరోజు ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. తోలి షాట్ కు నాగబాబు క్లాప్ కొట్టడం జరిగింది. శేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తోన్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు.

రంగస్థలం సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన రామకృష్ణ ఈ సినిమాకు పని చేయ్యబోతుండడం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉండబోతోందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియో లో వేసిన భారి సెట్స్ లో సినిమా కొంతభాగం చిత్రీకరించబోతున్నారు. లావణ్య త్రిపాటి, అతిధి రావ్ హైద్రి ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించబోతున్నారు.