'నిన్న నేడు రేపు' అనే సీన్ ఇక లేదు!!

దర్శకుడు లక్ష్మీ కాంత్ మాట్లాడుతూ యూత్ ని ఆలొచింప జేసే కధ తో ఈ చిత్రం రూపొందిందనీ, యువత ఆలోచనలు నిన్న ఎలా వున్నాయి, రెపు ఎలా వుంటాయి అన్నదే ప్రధాన ఇతివృత్తం అనీ, ఇరవై అయిదు ఏళ్ళ కుర్రాడు ఏదో చేయాలని హైదరాబాద్ వస్తే ఇక్కడ పరిస్తితులకు అతని ఆలోచనా ధోరిణి ఎలా మారింది, అసలు అతను ఏం చేయాలని వచ్చాడు, అది నెరవేరిందా లాంటి విషయాలను ఈ చిత్రం లో చాలా చక్కగా చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ చిత్రం లో నాజర్, బ్రమ్మానందం, వేణుమాధవ్, అజయ్, సుధ, కౌష,అపూర్వ తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











