For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'నిన్న నేడు రేపు' అనే సీన్ ఇక లేదు!!
News
-Staff
By Staff
|
దర్శకుడు
లక్ష్మీ
కాంత్
మాట్లాడుతూ
యూత్
ని
ఆలొచింప
జేసే
కధ
తో
ఈ
చిత్రం
రూపొందిందనీ,
యువత
ఆలోచనలు
నిన్న
ఎలా
వున్నాయి,
రెపు
ఎలా
వుంటాయి
అన్నదే
ప్రధాన
ఇతివృత్తం
అనీ,
ఇరవై
అయిదు
ఏళ్ళ
కుర్రాడు
ఏదో
చేయాలని
హైదరాబాద్
వస్తే
ఇక్కడ
పరిస్తితులకు
అతని
ఆలోచనా
ధోరిణి
ఎలా
మారింది,
అసలు
అతను
ఏం
చేయాలని
వచ్చాడు,
అది
నెరవేరిందా
లాంటి
విషయాలను
ఈ
చిత్రం
లో
చాలా
చక్కగా
చెప్పడం
జరిగిందని
ఆయన
తెలిపారు.
ఈ
చిత్రం
లో
నాజర్,
బ్రమ్మానందం,
వేణుమాధవ్,
అజయ్,
సుధ,
కౌష,అపూర్వ
తదితరులు
నటించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Friday, September 26, 2008, 11:49 [IST]
Other articles published on Sep 26, 2008