పవన్ "జల్సా" వినూత్న పబ్లిసిటీ

త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఇలియానా, పార్వతి మెల్టన్, కమలినీ ముఖర్జీ నటించారు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఇలియానా, పార్వతి మెల్టన్, కమలినీ ముఖర్జీ నటించారు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.