Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఒళ్ళో ఎంత బాగా కూర్చో బెట్టుకుందో.. జాన్వీ, ఇషాన్ మధ్య ఏదో జరుగుతోందిగా!
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి చిత్రం దఢక్. బాలీవుడ్ లో ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదల కాబోతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. శ్రీదేవి కుమార్తెగా జాన్వీ ఈ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండగా, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కూడా ఈ చిత్రంతోనే సినీరంగ ప్రవేశం చేయనున్నాడు. దీనితో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా మారింది. తాజగా జాన్వీ, ఇషాన్ కి సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జాన్వీ కపూర్ ఒళ్ళో ఇషాన్ కూర్చుని ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఒళ్ళో ఇషాన్ కూర్చుని ఉంటె జాన్వీ నవ్వుతో అతడిని ఒళ్ళోకి తీసుకుని ఉండడం ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోతో వీరి మధ్య ఏదో జరుగుతోందంటూ ఊహాగానాలు కూడా మొదలైపోయాయి. తొలి చిత్రం కూడా ఇంకా పూర్తి కాలేదు అప్పుడే వీరి మధ్య ఎఫైర్ మొదలైందా అని చర్చించుకుంటున్నారు. దఢక్ మూవీ సెట్ లోనే జాన్వీ ఒళ్ళో ఇషాన్ కూర్చోవడం విశేషం.