Don't Miss!
- News Shocking Video: గాల్లో ఢీకొన్న రెండు నేవీ హెలికాఫ్టర్లు-10 మంది స్టాఫ్ దుర్మరణం..!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దేవుడా: 'బ్రహ్మాత్సవం' సాంగ్ టీజర్ ... ట్యూన్ ,లిరిక్స్ కూడా కాపీనా?
హైదరాబాద్: అదేంటో మహేష్ బాబు తాజా చిత్రం 'బ్రహ్మాత్సవం' ప్రమోషన్ నిమిత్తం ఏం రిలీజ్ చేసినా అది ..కాపీ విమర్శలను ఎదుర్కొంటోంది. కొద్దిరోజుల క్రితం చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేస్తే అది రాజస్దాన్ టూరిజం యాడ్ నుంచి లిప్ట్ చేసారు అని ఆ వీడియోలతో సహా ప్రూవ్ చేసారు నెట్ జనులు.
ఈ సారి సాంగ్ టీజర్ ని విడుదల చేసారు. ఆ టీజర్ సైతం కాపీనే అని మీడియా వర్గాల్లో వినపడుతోంది. కాపీనా, ప్రేరణా అనేది ప్రక్కన పెడితే ఆ సాంగ్ టీజర్, దానికి మూలం ఇక్కడ చూడండి.
మహేశ్బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బ్రహ్మాత్సవం' . ఈ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళభాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టింది టీమ్. అందులో భాగంగా...సాంగ్ టీజర్ ని విడుదల చేసారు.
'బ్రహ్మోత్సవం' చిత్రంలోని మధురం మధురం.. అనే పాట టీజర్ విడుదలైంది. చిత్ర యూనిట్ సోషల్మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వీడియోను అభిమానులతో పంచుకుంది.
ఈ
పాట
రాసిందెవరో
కానీ...
ట్యూన్,
లిరిక్స్
మొత్తం
మధురాష్టకం
నుంచి
మొత్తం
ఎత్తారు.
మధురాష్టకం
శ్రీకృష్ణుడు
మీద..శ్రీ
వల్లభాచార్య
(
1535)
రాసినది.
శ్రీకృష్ణుడుని
వర్ణన
చేస్తూ
ఈ
అష్టకం
సాగుతుంది.
మధురాష్టకం
మొత్తం
మధురం
అంటూ
సాగుతుంది.
దాన్నే
యాజటీజ్
గా
ఈ
టీజర్
లో
వాడారు.
అధరం
మధురం,
వదనం
మధురం,
నయనం
మధురం,
హసితం
మధురం,
హృదయం
మధురం,
గమనం
మధురం
అంటూ
ఈ
అష్టకం
చాలా
అధ్బుతంగా
సాగుతుంది.
మీరు
గూగుల్
లో
లేదా,
యూ
ట్యూబ్
లో
మధురాష్టకం
చెక్
చేసుకోవచ్చు.
సమంత, కాజల్, ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పీవీపీ సినిమా, జి. మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి, మహేశ్బాబులు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్బాబు, ప్రసాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్, మణిశర్మ చిత్రానికి సంగీతం అందించారు. మే 7న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.