For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'కొమురం పులి' టిక్కెట్ రేటు పెంచే పనిలో అల్లు అరవింద్...
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
పవన్ కళ్యాణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కొమురం పులి చిత్రం టిక్కెట్ రేటుని 75 రూపాయలకు పెంచాలని పంపిణీ దారుడుగా అల్లు అరవింద్ నిర్ణయించుకున్నాడని సమాచారం. ఇప్పటివరకూ 50 రూపాయలు ఉన్న టిక్కెట్ కాస్ట్ దాంతో 75 రూపాయలు అవుతుంది. ఈ మేరకు అల్లు అరవింద్ చిత్ర నిర్మాత శింగనమల రమేష్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రమేష్ తాను అనుకున్న బడ్జెట్ కన్నా ఈ చిత్రం లిమిట్ దాటిపోయిందని కాబట్టి మొదటి అల్లు అరవింద్ కమిటయిన రేటు ఇవ్వలేనని అనటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ టిక్కెట్లు పెంచే విషయమై స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఓకే చేస్తే మొదటి రెండు వారాలు ఈ రేటుతో టిక్కెట్ రేటు పెరుగుతుంది. అప్పట్లో జై చిరంజీవ సమయంలో అశ్వనీదత్ అలా టిక్కెట్ రేటు పెంచిన సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పులి పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ నిఖిషా పటేల్ ఎస్ జె సూర్య sj surya nikisha patel puli allu aravind pawan kalyan
Story first published: Tuesday, August 24, 2010, 16:09 [IST]
Other articles published on Aug 24, 2010