For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News జనసేన అభ్యర్దుల పై పవన్ తాజా నిర్ణయం - కలిసొచ్చేనా..!!
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిర్మాత చేతిలో మోసపోయిన బొమ్మాళి అనుష్క...
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
ఈ మధ్య అనుష్క తన అందాలతో ఇరగదీసిన చిత్రం వేదం. ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నా. కుర్రకారుని మాత్రం ఓ ఊపు ఊపింది అనుష్క. అయితే ఈ చిత్ర నిర్మాతలు మాత్రం అనుష్కకు దెబ్బకొట్టారని ఫిలింనగర్ లో గుసగుసలు. మొదట అనుష్క కు ఈ సినిమాకు రోజుకు 3లక్షల చొప్పున పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నారట. 40రోజలు డేట్స్ బుక్ చేసుకున్నారట. అయితే 40రోజులకు కోటి 20 లక్షలు గిట్టుబాటు అవుతుందిలే అనుకుని డేట్స్ ఇచ్చేసిందట అనుష్క. అయితే వేదం సినిమాలో అనుష్కకు సంబంధించిన సన్నివేశాలను కేవలం 19 రోజుల్లోనే పూర్తి చేశారట. అనుష్కకు 57 లక్షలు మాత్రం చేతిలో పెట్టారట. ఈ విధంగా నిర్మాతల చేతిలో అనుష్క మోసపోయినట్టే కదా! ఈ విషయంలో మాత్రం అనుష్క తెగ ఫీలయిపోయిందట. అందుకే ఈ సినిమా ప్రమోషన్ కు అనుష్క ఏమాత్రం సహకరించడం లేదట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: అనుష్క వేదం అల్లు అర్జున్ మనోజ్ కుమార్ ప్రసాద్ దేవినేని దిల్ రాజు anushka vedam allu arjun manoj kumar prasad devineni dil raju
Story first published: Thursday, July 8, 2010, 12:49 [IST]
Other articles published on Jul 8, 2010