మాంసాహారం మానేసిన బాలకృష్ణ

ఈ సినిమా షూటింగ్ జరిగే రోజుల్లో మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలని బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏ సినిమా షూటింగ్ జరుగుతున్నా మటన్, చికెన్, చేపల కూరలతో యూనిట్ సభ్యులకు భోజనం పెట్టడం దక్షిణ భారత సినిమా పరిశ్రమలో ఆనవాయితీ. కానీ స్వయంగా హీరో బాలకృష్ణ నాన్ వెజ్ ముట్టుకోకపోవడంతో "పాండు రంగడు" టీం మొత్తం వెజిటేరియన్ వంటకాలతో సరిపెట్టుకోవలసి వస్తోంది.


Click it and Unblock the Notifications











