For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బోయపాటి శ్రీను అంత డిమాండ్ చేస్తున్నారా?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
బాలకృష్ణ చాలా కాలం తర్వాత హిట్టిచ్చి వార్తల్లో నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు రెమ్యునేషన్ పెంచి కూడా రికార్డు సృష్టించాలనుకుంటున్నాడని సమాచారం. దాదాపు ఐదు కోట్ల వరకూ బోయపాటి తన రేటుని అనీఫియల్ గా ప్రకటించుకున్నాడని అతనితో సినిమాలు చేద్దామని ఉత్సాహపుతున్న నిర్మాతలు ఉసూరుమంటున్నారు. సింహా హిట్ తో పరిశ్రమలోని చిన్నా పెద్ద నిర్మాతలంతా బోయపాటినే తమ తదుపరి చిత్రానికి తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారు. అది గమనించిన బోయపాటి..దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను నిజం చేయాలనే యోచనతో ఉన్నట్లు చెప్తున్నారు. కెఎస్ రామారావు నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా చేసే చిత్రానికి ఆ రేట్ నే ఫిక్స్ చేసి అడ్వాన్స్ ఇచ్చినట్లు మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇది కావాలని రేపిన రూమరో లేక నిజంగానే జరిగిందో అర్దం కాక తలలు పట్టుకుంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బోయపాటి శ్రీను జూ ఎన్టీఆర్ కెఎస్ రామారావు పూరీ జగన్నాధ్ సింహా బాలకృష్ణ gopichand boyapati srinu ks rama rao puri jagannath
Story first published: Friday, May 21, 2010, 11:17 [IST]
Other articles published on May 21, 2010