For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?: ఉచితాలపై వెంకయ్య నాయుడు
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
చిరంజీవి చేతిలో సింహా డైరెక్టర్ అదృష్టం పండినట్టేనా...!?
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
ఎంత గొప్ప దర్శకుడైనా బాలకృష్ణ దగ్గర కుదేలవుతూ ఉన్న తరుణంలో అతని చేత 'సింహా" గర్జన చేయించిన బోయపాటి శ్రీను పై చిరంజీవికి గురి కుదిరింది. అందుకే 'సింహా" దర్శకుడు బోయపాటి శ్రీనుకి తన 150వ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతలు అప్పగించాలని చిరంజీవి అభిప్రాయపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి 150వ చిత్రం గురించి అన్ని విశేషాలు బయటపెడుతున్నా దర్శకుడు ఎవరనే విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచుతున్నారు.
అయితే దర్శకుడెవరన్నది ఇంకా డిసైడ్ కాలేదని, పలువురి పేర్లు పరిశీలిస్తున్నారని, వారిలో బోయపాటి శ్రీను కూడా ఉన్నాడని సమాచారం. అందుకే ఆరెంజ్ ఆడియో ఆవిష్కరణకి బోయపాటి శ్రీనుని పిలిచి మాట్లాడించారని చెప్పుకుంటున్నారు. జూ ఎన్టీఆర్ ని మెప్పించే కథ చెప్పడంలో విఫలమయిన బోయపాటి శ్రీనుకి చిరంజీవి సినిమా చేతికొస్తే మాత్రం అతని అదృష్టం పండినట్టేనని చెప్పొచ్చు..
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: చిరంజీవి బోయపాటి శీను సింహా బాలకృష్ణ జూ ఎన్టీఆర్ వివి వినాయక్ chiranjeevi boyapati seenu simha balakrishna jr ntr vv vinayak
Story first published: Thursday, November 11, 2010, 11:38 [IST]
Other articles published on Nov 11, 2010