For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నారా రోహిత్ నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ తో కన్ఫర్మ్!
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
'బాణం' చిత్రంతో హీరోగా తెరంగ్రేటం చేసిన నారా రోహిత్ తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరక్టర్ గౌతం మీనన్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో ఉండబోతోందని సమచారం. ఈ మేరకు కొన్ని సిట్టింగ్స్ జరిగాయని ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం చేస్తున్నారని తెలుస్తోంది. ఏ మాయ చేసావె చిత్రంతో నాగచైతన్యకు హిట్ ఇచ్చిన గౌతం మీనన్...నారా రోహిత్ ను కూడా కమర్షియల్ హీరోగా నిలబెడతాడని ఆశిస్తున్నారు. ప్రస్తుతం గౌతం మీనన్ తమిళంలో సమీరా రెడ్డి ప్రధానపాత్రలో ఓ ధ్లిల్లర్ చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన వెంటనే నారా రోహిత్ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నారా రోహిత్ గౌతం మీనన్ బాణం సమీరా రెడ్డి నాగ చైతన్య ఏ మాయ చేసావె bellamkonda suresh nara rohit baanam gautham menon
Story first published: Thursday, June 3, 2010, 10:27 [IST]
Other articles published on Jun 3, 2010