For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
కె.విశ్వనాధ్ 'సుమధురం' చిత్రం పాయింట్...
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
కె.విశ్వనాధ్, అల్లరి నరేష్ ల కాంబినేషన్లో రెడీ అవుతున్న సుమధురం చిత్రం యాసిడ్ ఎటాక్స్ ప్రధానాంశంగా తీసుకుని రూపొందిస్తున్నట్లు సమాచారం. కథ ప్రకారం హీరోయిన్ పై యాసిడ్ ఎటాక్ జరుగుతుందని, తదనంతరం తన తప్పు లేకుండా జరిగిన దాడిని ఆమె ఎలా ప్రతిఘటించింది, హీరో దానికి ఎలా స్పందిచాడు, ఆ పరిణామాలు ఏమిటీ అని సమకాలీన సమాజం నేపధ్యంలో ఈ కథను తీస్తున్నట్లు వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మంజరీ ఫెడ్నిస్ చేస్తోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం విజయనగరం శివార్లలోని ఓ పెద్ద బంగ్లాలో దాదాపు ముప్పై ఐదు మంది ఆర్టిస్టులతో ఈ చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. మే 28న ఆడియో పంక్షన్ జరపాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: అల్లరి నరేష్ మంజరీ ఫెడ్నిస్ కె విశ్వనాధ్ సుమధురం యాసిడ్ ఎటాక్స్ విజయనగరం allari naresh manjari k viswanath sumadhuram acid attacks vijayanagaram
Story first published: Thursday, April 15, 2010, 9:45 [IST]
Other articles published on Apr 15, 2010