Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
చేతులారా అల్లు అరవిందే నాశనం చేసేసాడు
మారుతి తయారుచేసిన స్క్రిప్టులో సంపూర్ణేష్ బాబు కోసం రాసిన సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయని, వాటిని చిత్రీకరించి కూడా తొలిగించాడంటున్నారు. పోసాని మీద తీసిన ట్రాక్ మొత్తం సంపూర్ణేష్ బాబుదే అని తెలుస్తోంది. అలాగే మొదట అనుకున్న దాని ప్రకారం సంపూర్ణేష్ బాబు...శిరీష్ పనిచేసే ఛానెల్ లో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తూ...రెజీనా మీద కన్నేస్తాడని, అతనికి ఎలా బుద్ది చెప్పాడన్న యాంగిల్ ఉంటుందంటున్నారు. దాన్ని తీసేసి, ఛానెల్ కి సంభంధం లేని పాత్రగా పోసానిది క్రియేట్ చేసారని చెప్తున్నారు.
ఇక మధురిమ పాత్ర సైతం ఐటం గర్ల్ కాదని ఆమె విలేజ్ నుంచి వచ్చే శిరీష్ మరదలు పాత్ర అని, అది రొటీన్ అయిపోతుందనే వంకతో దాన్ని అల్లు అరవింద్ మార్పించాడని చెప్తున్నారు. తన కొడుకు తప్ప మరెవరూ సినిమాలో హైలెట్ కాకూడదని అరవింద్ తీసుకున్న నిర్ణయం...సినిమాని అర...విందు గా మార్చేసి,ఫెయిల్యూర్ దిసగా తీసుకెళ్లిందని అంటున్నారు.