Don't Miss!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఒక నిర్మాతను నిలబెట్టిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు...!?
ప్రముఖ ఫైనాన్షియల్ నిర్మాత శింగనమల రమేష్ బాబు ఒకేసారి రెండు భారీ చిత్రాలు 'పులి", 'ఖలేజా" నిర్మించిన విషయం తెలిసిందే. 'పులి" ప్లాప్ టాక్ తెచ్చుకోగా", 'ఖలేజా" యావరేజ్ టాక్ తో రన్ అవుతోంది. తన సినిమా ద్వారా నిర్మాతకు నష్టం జనిందన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ 7కోట్లు తిరిగి నిర్మాతకు ఇచ్చేసినట్టు తెలిసింది. అలాగే మహేష్ కూడా తన రెమ్యునరేషన్ లో 2కోట్లు రిటర్న్ చేశారని సమాచారం.
ఏది ఏమైనా ఈ ఇద్దరు టాప్ హీరోలు తీసుకున్న నిర్ణయం నిర్మాతలకు తప్పకుండా కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఏది ఏమైనా ఒకే సినిమాని సంవత్సరాల తరబడి చెయ్యడం వల్ల కలిగే నష్టాలేమిటో ఈ ఇద్దరు హీరోలు బాగా గ్రహించి వుంటారు. నెక్స్ట్ వీరు చేయబోయే సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చెయ్యాలని నిర్ణయించుకుంటారో దాన్ని బట్టే మిగతా నిర్మాతలు నష్టాల పాలు కాకుండా వుండగలుగుతారు.