For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మైలవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజమౌళి బ్లాక్ మార్కెట్ పై యోచన..
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
ఇటీవల దర్శకుడు రాజమౌళి మాట్లాడిన మాటలు నిర్మాతలకు వీనుల విందుగా అనిపించాయిగానీ, కొంతమందికి మాత్రం విడ్డూరంగా అనిపించాయి. ఎవరు తయారు చేసిన ఉత్త్సత్తికి వారే ధర నిర్ణయించే హక్కు ఉంటుంది కాబట్టి, సినిమా టిక్కెట్ ధరను నిర్మాతే నిర్ణయించుకునే హక్కు కల్సించాలని రాజమౌళి తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇలా చేయడం ద్వారా టిక్కెట్ ధర పెంచుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి బ్లాక్ మార్కెట్ తగ్గుతుందని రాజమౌళి అంటున్నాడు. రాజమౌళి చెబుతున్న ప్రకారం టిక్కెట్ ధర ఇష్టామొచ్చినట్లు పెంచితే సామన్య ప్రజల గతేంటి?
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రాజమౌళి మర్యాద రామన్న ఈగ మగధీర నిర్మాతలు ట్విట్టర్ rajamouli maryada ramanna eega magadheera producers twitter
Story first published: Thursday, October 21, 2010, 12:38 [IST]
Other articles published on Oct 21, 2010