For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
‘జగదీకవీరుడు-అతిలోకసుందరి’ సీక్వెల్ లో రామ్ చరణ్ తేజ!
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మానంలో మెగాస్టార్ చిరంజీవి, అందలా తార శ్రీదేవి జంటగా 'జగదీకవీరుడు-అతిలోకసుందరి" చిత్రం రూపొందింది. ఈ సినిమా అప్పుట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆర్య 2 సీక్వెల్ సినిమా లాగా జగదీకవీరుడు-అతిలోకసుందరి సినిమాకి సీక్వెల్ రూపొందించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందే ఈ చిత్రం ద్వారా శ్రీదేవి తనయ జాహ్నవిని కథానాయికగా పరిచయం చేయనున్నారని సమాచారం.
2014వ సంవత్సరంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందట. బోనీకపూర్, శ్రీదేవిల దగ్గర ఈ విషయం గురించి చిరంజీవి చర్చించాడట. ఈ ప్రపోజల్ కు బోనీకపూర్, శ్రీదేవిలు కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయుటకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందించనున్నారని సమాచారము.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ చరణ్ తేజ్ చిరంజీవి శ్రీదేవి జాహ్నవి జగదేకవీరుడు అతిలోక సుందరి బోనీకపూర్ ram charan tej jahnavi jagadekaveerudu athilokasundari chiranjeevi sridevi daughter
Story first published: Saturday, March 20, 2010, 11:39 [IST]
Other articles published on Mar 20, 2010