twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జగదీకవీరుడు-అతిలోకసుందరి’ సీక్వెల్ లో రామ్ చరణ్ తేజ!

    By Sindhu
    |

    రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మానంలో మెగాస్టార్ చిరంజీవి, అందలా తార శ్రీదేవి జంటగా 'జగదీకవీరుడు-అతిలోకసుందరి" చిత్రం రూపొందింది. ఈ సినిమా అప్పుట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆర్య 2 సీక్వెల్ సినిమా లాగా జగదీకవీరుడు-అతిలోకసుందరి సినిమాకి సీక్వెల్ రూపొందించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందే ఈ చిత్రం ద్వారా శ్రీదేవి తనయ జాహ్నవిని కథానాయికగా పరిచయం చేయనున్నారని సమాచారం.

    2014వ సంవత్సరంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందట. బోనీకపూర్, శ్రీదేవిల దగ్గర ఈ విషయం గురించి చిరంజీవి చర్చించాడట. ఈ ప్రపోజల్ కు బోనీకపూర్, శ్రీదేవిలు కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయుటకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందించనున్నారని సమాచారము.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X