Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఐపియల్ పై పట్టు పెంచుకొంటున్న రామ్ చరణ్!
పెప్సీ శీతల పానీయానికి అంబాసిడర్ గా రామ్ చరణ్ క్రికెట్ ధనాధన్ ధోని తో కలిసి యాడ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరితో షూటింగ్ జరిగిన ఆ కొద్ది గంటల్లో ధోని ఐపిఎల్ వ్యవహారాల గూర్చి బాగానే ఎక్కించినట్లుంది. ఇప్పటికే టాలీవుడ్ నుండి రాణా, వెంకటేష్, సిద్ధార్థ ఐపిఎల్ మ్యాచ్ లలో ప్రేక్షకుల నడుమ కనిపిస్తు క్రీదాకారులను ఉత్సాహ పరుస్తున్న విషయం విదితమే.
ఎంతోకాలంగా ప్రతిపాదనల దశలోనే ఆగిపోయి రక రకాల కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తోన్న 'టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్" ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. వచ్చే నెల జూన్ 13న హైదరాబాదులోని ఎల్.బి స్టేడియం లో 'మా" అసోషియేషన్ నిర్వహించనున్న ట్వంటీ20లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతూ ప్రాక్టీస్ ప్రారంభిస్తానని చెప్తున్న రామ్ చరణ్ ఐపిఎల్ బిజినెస్ లోనూ పాల్గొనేందుకు సిద్దమవుతున్నాడట. అందుకు ధోనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిలింవర్గాల కథనం.