For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'దొంగ సచ్చినోళ్లు' పై రంభ ఫిర్యాదు
Gossips
-Staff
By Staff
|
అందాల
ఆరబోతలో
ముందుండే
రంభ
తాను
నటించిన
తాజా
చిత్రం
'దొంగసచ్చినోళ్లు'
నిర్మాతలపై
మూవీ
ఆర్టిస్టుల
సంఘానికి
ఫిర్యాదు
చేసింది.
తనను
ఆ
నిర్మాతలు
మోసం
చేశారని,
రెమ్యునరేషన్
పూర్తిగా
చెల్లించలేదని
ఆమె
ఫిర్యాదు
చేసింది.
నిర్మాతలకు
తనకు
ఇంకా
రెండు
లక్షల
రూపాయలు
చెల్లించాల్సి
ఉందని
చెబుతోంది.
ఆ
మొత్తానికి
తనకు
ఇచ్చారని,
అయితే
ఆ
చెక్కు
చెల్లలేదని
ఆమె
తెలియజేసింది.
కామెడీ
చిత్రమైన
దొంగ
సచ్చినోళ్లులో
కృష్ణ
భగవాన్,
రఘుబాబు
ముఖ్యపాత్రలు
పోషించారు.
రంభ
హీరోయిన్
పాత్రలో
నటించింది.
రాజా
వన్నం
రెడ్డి
దర్శకత్వం
వహించారు.
షూటింగ్
పూర్తయినప్పటికీ
తనకు
ఇవ్వాల్సిన
సొమ్మును
చెల్లించలేదని
రంభ
ఆవేదన.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Wednesday, February 20, 2008, 14:03 [IST]
Other articles published on Feb 20, 2008