Don't Miss!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రవితేజ బ్లాక్ మనీ వైట్ మనీగా మారిపోయిందోచ్...
ఈ మధ్యనే ఐటి బృందం నాగర్జున, అనుష్క, రవితేజ ఇంటిపై దాడులు నిర్వహించారు. అఫ్ కోర్స్ ఈ విషయం అందరికి తెలిసిన విషయమే అనుకోండి. కానీ తెలియని విషయం ఫిలింనగర్ లో ఒకటి ప్రచారంలో ఉంది. నాగార్జు, అనుష్క, రవితేజ మీద ఐటి దాడులు జరిపిన తరువాత, ఐటి వాళ్లు టాక్స్ కట్టలేదని ఈ ముగ్గురుకు లీగల్ నోటీసులు పంపించారు.
అయితే ఫిలింనగర్ లో తాజా వార్తాలు ప్రకారం హీరో రవితేజకు లీగల్ నోటీసులు అందిన తర్వాత వెంటనే ఐటి వాళ్లకు 3.5కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. అంటే రవితేజకు సంబంధించిన బ్లాక్ మనీ 20కోట్లకు గాను, పెనాల్టీ రూపంలో ఐటి వారికి 3.5కోట్లు చెల్లించాడు. రవితేజ బ్లాక్ మనీ 20 కోట్లు ఇప్పుడు వైట్ మనీగా మారింది. రవితేజ విషయం తెలసిన కోట్లు గడించిన హీరోలు, దర్శకులు బ్లాక్ మనీ ఎక్కడ బైటపడుతుందోననీ, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను రహస్య ప్రదేశాలలో దాచి ఉంచారని తెలుస్తోంది. ఫిల్మింనగర్ న్యూస్ ప్రకారం రవితేజ 20కోట్లకు సంబంధించి సరైన డాక్యుమెంట్స్ లేకపోవటంతో, రవితేజ 3.25కోట్లు ఫెనాల్టీరూపంలో కట్టాల్సి వచ్చిందట. అయితే నాగార్జున, అనుష్క రవితేజతో పోలిస్తే ఒక్కసారి ఊహించుకోవచ్చు. బ్లాక్ మనీ ఎంత కట్టారో, కానీ వీళ్లు కట్టిన బ్లాక్ మనీ విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.