Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కేశినేని నానితో కలిసి శర్వానంద్
హైదరాబాద్: ఈ సంక్రాంతికి 'ఎక్స ప్రెస్ రాజా' అంటూ ప్రేక్షకులకి వినోదం అందించిన హీరో శర్వానంద్. ఈ చిత్రం విజయం తర్వాత అతనికి డిమాండ్ రెట్టింపు అయ్యింది. అయితే శర్వానంద్..మాత్రం విజయవాడ ఎమ్.పి అయిన కేశినేని నాని, ప్రారంబించబోతున్న కొత్త సంస్థలో చేయబోయే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ఇచ్చినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రాన్ని మహేష్ .పి డైరక్ట్ చేయనున్నారు. మహేష్ .పి గతంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన రా..రా..కిృష్ణయ్య సినిమాకు డైరక్టర్ చేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు, అయినా ఇతను తెచ్చిన స్క్రిప్టు నచ్చి చాన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నడవనుందని తెలుస్తోంది. గత చిత్రం రారా కృష్ణయ్య..ఓ బాలీవుడ్ చిత్రానికి నకలు గా తయారై వివాదాలని మోసుకు వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటివేమీ లేని విధంగా స్క్రిప్టుని ఓకే చేసినట్లు చెప్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుంది. ఈమేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది.