Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ డిన్నర్కి శ్రద్దా ఫిదా.. విందులో వంటకాల జాబితా ఇదే
బాహుబలి తర్వాత ప్రబాస్ నటిస్తున్న సాహో చిత్రం షూటింగ్ ఇప్పుడిప్పుడే జోరందుకోంటుంది.
Recommended Video
బాహుబలి తర్వాత ప్రబాస్ నటిస్తున్న సాహో చిత్రం షూటింగ్ ఇప్పుడిప్పుడే జోరందుకోంటుంది. అనేక ట్విస్టుల తర్వాత హీరోయిన్ గా తెరపైకి వచ్చిన శ్రద్ధాకపూర్, ప్రభాస్ మధ్య రిలేషన్ జోరుగానే కొనసాగుతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల షూటింగ్ కు హాజరైన శ్రద్ధాకు ప్రభాస్ రాయల్ ట్రీట్ ఇవ్వడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభాస్.. శ్రద్దాకు కొసరి కొసరి తినిపించడాన్ని చూసిన యూనిట్ సభ్యులు గుసగుసలాడుకోవడం కనిపించిందట.
శ్రద్దాకు రాయల్ ట్రీట్...
సాహో షూటింగ్ అనంతరం ఇటీవల చిత్ర యూనిట్ ఆటవిడుపుగా హైదరాబాద్ వంటకాలను రుచి చూడాలని ప్లాన్ చేశారట. ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనేందుకు అతిథిగా హైదరాబాద్ కు వచ్చిన శ్రద్ధా బ్రహ్మాండమైన విందును ప్రభాస్ ఏర్పాటు చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ప్రభాస్ ప్రత్యేకంగా హైదరాబాద్ వంటలను చేయించారని వినికిడి.
20 రకాల వంటకాలతో...
అర్బాటంగా ఏర్పాటు చేసిన ఈ విందులో దాదాపు 20 రకాల నోరు ఊరించే వంటకాలను సిద్ధం చేశారట. వాటిని చూసి శ్రద్ధ మనసు ఆపుకోలేక పుష్టిగా విందారగించిందట. ప్రభాస్ ఇచ్చిన అతిథ్యానికి శ్రద్ధా ఫిదా అయిపోయిందట. హైదరాబాద్ వంటకాలను చాలా ఇష్టంగా తిన్నట్లు శ్రద్ధ తన సన్నిహితులతో చెప్పిందని సమాచారం.
సోషల్ మీడియాలో వైరల్...
ప్రభాస్
ఏర్పాటు
చేసిన
విందులో
వంటకాలకు
సంబంధించిన
ఫోటో
ఒకటి
సోషల్
మీడియాలో
వైరల్
గా
మారింది.
ఆ
ఫోటోలో
చాలా
రకాల
వంటకాలు
కనిపించడం
గమనార్హం.
స్వతాహాగానే
ప్రభాస్
భోజన
ప్రియుడు.
ఈ
విందులో
వడ్డించిన
ఆహార
పదార్థాలు
ప్రభాస్
టేస్ట్
కి
అద్దం
పట్టిందని
చెప్పుకుంటున్నారు.
తొలిసారి టాలీవుడ్ కు...
బాలీవుడ్
లో
అనేక
హిట్
చిత్రాల్లో
నటించిన
శ్రద్ధా
కపూర్
ప్రస్తుతం
తొలిసారి
టాలీవుడ్
లో
రంగప్రవేశం
చేసింది.
బాహుబలి
లాంటి
సెన్సేషనల్
హిట్
తర్వాత
ప్రభాస్
సరసన
నటించే
అవకాశాన్ని
దక్కించుకుంది.
అంతేకాకుండా
బ్యాడ్మింటన్
క్రిడాకారిణి
సైనా
నేహ్వాల్
బయోపిక్
లో
నటించేందుకు
గ్రీన్
సిగ్నల్
ఇచ్చింది.