Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
'చిరు'ను వదిలేసి బాలయ్యను ఫాలో అవుతున్న రామ్ చరణ్!?
1980లలో బాలకృష్ణ హీరోగా పరిచయం అయిన వెంటనే ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తన తండ్రి, మహానటుడు ఎన్టీఆర్ సరసన సటించిన హీరోయిన్ లతో తాను జోడికట్టనని బాలయ్య తెలిపాడు. ఈ మాటలను బాలయ్య నిలబెట్టుకున్నాడు కూడా. తాజాగా ఇదే బాటలో తన తండ్రి చిరంజీవి సరసన నటించిన కథానాయిక లతో తాను నటించనని రామ్ చరణ్ అంటున్నాడట. ఈ విషయంలో బాలయ్యను చరణ్ ఫాలో అవుతున్నాడని చిత్ర పరిశ్రమ అంటోంది. సో స్టాలిన్ చిత్రంలో చిరంజీవి సరసన నటించిన త్రిష రామ్ చరణ్ లిస్ట్ లో లేనట్టే!
ఇక ప్రస్తుతం రామ్ చరణ్, భాస్కర్ దర్శకత్వంలో 'ఆరంజ్" ఆస్ట్రేలియాలో సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ఇందులో జెనీలియా కథానాయికగా నటిస్తోంది, ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకొంటోంది. రామ్ చరణ్ షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకొని వచ్చేనెల హైదరాబాద్ కు రానున్నారు. అదేవిధంగా బాలకృష్ణ కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'సింహా" చిత్రంలో నటిస్తూ మైసూర్ లో బిజిగా ఉన్నాడు. బాలకృష్ణ సరసన నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత లు కథానాయికలుగా నటిస్తున్నారు.