Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హిందూ జ్యోతిష్కుడి వల్లే: మతమార్పిడిపై రెహమాన్
హైదరాబాద్: హిందూ మతంలో దిలీప్ కుమార్గా పుట్టి సూఫీ మతంలోకి మారి తన పేరును అల్లా రఖా రెహమాన్గా మార్చుకున్నాడు మన సంగీత దిగ్గజం ఏఆర్.రెహమాన్. ప్రస్తుతం దేశంలో మత మార్పిడుల విషయంపై ఆసక్తికర చర్చ సాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ పత్రిక ‘ది డాన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ విషయం చెప్పుకొచ్చాడు రెహమాన్.
ఓ హిందూ జ్యోతిష్కుడి సూచన మేరకు తాను పేరు మార్చుకున్నానని రెహమాన్ చెప్పుకొచ్చారు. రెహమాన్ ముందు ‘అల్లా రఖా' అని చేర్చుకోమని అతను సూచించినట్లు తెలిపారు. చిన్న తనంలో తండ్రి చనిపోయి చేతిలో డబ్బులు లేక కష్టాలు అనుభవిస్తున్న సమయంలో సూఫీ మతగురువు పీర్ కరిముల్లా షా ఖాద్రి బోధనలతో ఉపశమనం పొందానని రెహమాన్ తెలిపారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రెహమాన్
గురించి
మరింత...
రెహ్మాన్
అసలు
పేరు
ఎ.
ఎస్.
దిలీప్
కుమార్.
తొమ్మిది
సంవత్సరాల
ప్రాయంలోనే
తండ్రి
మరణించాడు.
తల్లి,
ముగ్గురు
అక్కచెల్లెళ్ళు.
అసలే
పేద
కుటుంబం.
తండి
శేఖర్
మరణంతో
వారి
కుటుంబం
కష్టాల
పాలైంది.
11
సంవత్సరాల
ప్రాయంలో
కుటుంబ
బాధ్యతలు
నెత్తిపై
వేసుకొని
తల్లికి
చేదోడుగా
ఉంటూ
గిటార్,
హార్మోనియం,
పియానో,
కీబోర్డు
ప్లేయర్గా
ఇళయరాజా
ట్రూప్లో
జీవితం
ప్రారంభించాడు.
1989వ
సంవత్సరంలో
కుటుంబమంతా
హిందూ
మతం
నుంచి
ఇస్లామ్లోకి
మారిపోయింది.
సినిమాల
వివరాలు...
జింగిల్స్
సమకూర్చి,
తదనంతరం
మలయాళ
దర్శకద్వయం
సంతోష్-శివన్
ల
దర్శకత్వంలో
మోహన్
లాల్
కథానాయకునిగా
నటించిన
యోధ
సినిమాతో
పరిచయం
అయ్యాడు.
అయితే
ఆయన
సంగీతం
అందించిన
మణిరత్నం
దర్శకత్వంలో
వచ్చిన
‘రోజా'
సినిమా
మొదట
విడుదలైంది.
‘రోజా' సినిమా భారీ విజయం సాధించడం, ముఖ్యంగా మ్యూజికల్ హిట్ కూడా కావడంతో రెహహాన్ పాపులర్ అండ్ బిజీ సంగీత దర్శకుడయ్యాడు. "స్లమ్డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన "ఆస్కార్"ను కైవసం చేసుకున్న రెహ్మాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్.