Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'బన్నీ' నే ట్రెండ్ సెట్టర్...
వాస్తవానికి సీక్వెల్స్ సంస్కృతి హాలీవుడ్ లో బయిలుదేరి బాలీవుడ్ లో సెటిలైంది. ఇలా పాకిన ఈ ట్రెండు ఇప్పుడు దక్షిణాదినా ప్రవేశించింది. తాజాగా తమిళంలో అజిత్ తో 'భిల్లా' సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తుండగా ఇక్కడ పోకిరి కి సీక్వెల్ కి రంగం రెడీ అవుతోంది. అయితే వీటిన్నిటి కన్నా ముందే బన్ని ఈ తరహా సబ్జెక్టుకు పచ్చ జెండా ఊపటం విశేషం. దాంతో వాటిన్నటి కన్నా స్పీడుగా ఈ ప్రాజెక్టు ఫ్రారంభమవుతోంది భోగవల్లి ప్రసాద్, ఆదిత్యబాబు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం జూలైలో సెట్స్ మీదకు వెళ్లనున్నది.
ఇంతకుముందు
రామ్గోపాల్
వర్మ
'మనీ'
సినిమాకు
సీక్వెల్గా
'మనీ
మనీ'ని
నిర్మించారు.
కాని
అవి
చిన్న
హీరోలు
నటించిన
హాస్య
చిత్రం
కావటం
..అందునా
ఫ్లాప్
కావటంతో
ఈ
ట్రెండ్
కంటిన్యూ
కాలేదు.
బన్ని
ప్రస్తుతం
'పరుగు'
పూర్తి
చేసి
ఫ్రెషప్
అవటం
కోసం
అమెరికాలో
హాలీడేస్
గడుపుతున్నాడు.
జూన్
రెండో
వారంలో
అతను
హైదరాబాద్కు
వస్తాడు
.ఇక
ఈ
సినిమాలో
నటించే
హీరోయిన్
కోసం
ఎంపిక
ఇంకా
కొనసాగుతూనే
ఉంది.
ప్రస్తుతం
చిత్రానికి
సంబంధించి
ప్రీ
ప్రొడక్షన్
పనులు
జరుగుతున్నాయి.
ఈ
సినిమా
హిట్
అయి
ఇలాంటి
సీక్వెల్స్
మరిన్ని
వస్తే
మాత్రం
బన్ని
ఈ
విషయంలోనూ
ట్రెండ్
సెట్టర్
అవుతాడని
అభిమానులు
భావిస్తున్నారు.