Just In
- 7 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 7 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
- 7 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 8 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ధనుష్ మూవీ ‘రాంఝానా’పై పాక్లో నిషేదం
కాగా...ఈచిత్రంపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొంటూ పాకిస్థాన్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు 'రాంఝానా' ప్రదర్శనను అడ్డుకుంది. పాక్లో ఎక్కడ కూడా చిత్రాన్ని ప్రదర్శించడానికి వీలులేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
చిత్రంలో జోయా హైదర్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో సోనమ్ కపూర్ నటించింది. ఇందులో జోయా హైదర్ తండ్రి ఓ ప్రొఫెసర్. తండ్రికి కూతురంటే ఎంతో ప్రేమ. మతం కట్టుబాట్లను పక్కన పెట్టి కూతురుకు పూర్తి స్వేచ్ఛని ఇస్తాడు. ఈ క్రమంలో జోయా హైదర్ ఓ బ్రాహ్మణ అబ్బాయితో ప్రేమలోపడుతుంది. ఆ తరవాత కథ ఎలా ముందుకు సాగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది.
మస్లిం అమ్మాయిన హిందూ అబ్బాయిని ప్రేమించడం అనే అంశం ఉన్నందు వల్లనే ఈ చిత్రాన్ని పాకిస్తాన్ సెన్సార్ బోర్డు నిషేదించింది. పాకిస్థాన్ సెన్సార్ బోర్డు ఇలాంటి చర్యకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సల్మాన్ ఖన్ 'ఏక్ థా టైగర్', సైఫ్ అలీ ఖాన్ 'ఏజెంట్ వినోద్' లాంటి చిత్రాలను కూడా పాకిస్థాన్ బోర్డు నిషేదించిన సంగతి తెలిసిందే.