For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అలా చిరంజీవి, మోహన్ బాబు కోల్డ్ వార్ క్లోజ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
గత కొంత కాలంగా తమ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కు చిరంజీవి, మోహన్ బాబు చెక్ పెట్టనున్నారు. వీరిద్దరూ రీసెంట్ గా కలసి తిరిగి స్నేహితుల్లా మెలుగుదామని నిర్ణయించుకున్నారని సమాచారం. అలాగే మోహన్ బాబు...చిరంజీవిని పర్శనల్ గా తమ తాజా చిత్రం ఝుమ్మంది నాదం ఆడియోకు ఛీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఈ చిత్రంలో మోహన్ బాబు తన కుమారునితో పాటు లీడ్ రోల్ చేస్తున్నారు. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని సంగీత భరిత చిత్రంగా రూపొందించారు. ఈ రోజు(మే 28)న ఈ ఆడియో పంక్షన్ జరగనుంది. బాలకృష్ణ కూడా ఈ ఆడియో పంక్షన్ కి రానున్నారు. అయితే చిరంజీవే ఈ పంక్షన్ లో మేజర్ ఎట్రాక్షన్ గా నిలవనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: చిరంజీవి మోహన్ బాబు బాలకృష్ణ మంచు మనోజ్ కె రాఘవేంద్రరావు ఝుమ్మంది నాదం chiranjeevi mohan babu balakrishna manchu manoj k raghavendra rao jhummandi naadam
Story first published: Friday, May 28, 2010, 8:51 [IST]
Other articles published on May 28, 2010