Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఈ కధను నా భార్య కూడా ఒప్పుకోలేదు
తెలుగులో వెంకట్ మూ వీస్ పతాకంపై శ్రీనువాసరాజు దర్శకత్వ లో వెంకట్ నిర్మించిన సినిమా దండుపాళ్యం. ఇది కన్నడ చిత్రానికి అనువాదరూపం. ఈ చిత్రం శుక్రవారం విడుదలైన సం దర్భంగా మీడియా పమావేశం ఏర్పాటు చేసారు. త్వరలో దండుపాళ్యం-2 చేస్తున్నారు. ఆ చిత్రం ఒక డ్రామా, పొలిటికల్ నేపధ్యంతో వుంటుంది న్నారు. ఇక పూజా గాంధీ మాట్లాడుతూ ''రొటీన్కు భిన్నంగా వుం డలనే ఈ పాత్ర చేశాను'' అన్నారు. మఖర్దేశ్ పాండే మాట్లాడుతూ... ఈ చిత్రంలో నన్ను పూర్తి వైవిధ్యమైన పాత్రలో చూపించారన్నారు.
తమిళంలో 'కరిమేడు', మలయాళంలో 'తిరుట్టు గ్రామం' పేర్లతో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకా బోజ్పురిలో కూడా ఈ సినిమాను అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ తారాగణంతో బాలీవుడ్లోకి ఈ సినిమాను రీమేక్ చేయనుండటం విశేషం. గోవా ఇండియా పనోరమాలో ప్రదర్శనకు అర్హత సంపాదించిన ఈ సినిమా సీక్వెల్ నిర్మాణానికి కూడా పలువురు కన్నడ నిర్మాతలు పోటీపడుతున్నారు. ఈ నెలలోనే 'దండుపాళ్యం' చిత్రాన్ని విడుదల చేసి, 'దండుపాళ్యం-2' చిత్రాన్ని స్టార్ట్ చేస్తామని దర్శకుడు తెలిపారు.
బెంగళూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం దండుపాళ్య. మానభంగాలు, వరుస హత్యలు, దోపిడీలతో బెంగళూరు, చిత్తూరు, వేలూరు నగరాలను ఉక్కిబిక్కిరి చేసిన ఆ గ్రామంలో జరిగిన యధార్థ గాధ ఆధారంగా కన్నడంలో రూపొందించిన చిత్రం 'దండుపాళ్య'. బొమ్మాలి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్పాండే, రవి కాలే, నిషా కొఠారి, రఘు ముఖర్జి ఇందులో ప్రధాన పాత్రధారులు. తెలుగువాడైన శ్రీనివాసరాజు ఈ సినిమాకు దర్శకుడు.