Don't Miss!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మహేష్ ని కాదంది కానీ...
ఇదివరలో 'ప్రేమించుకుందాం రా' చిత్రంతో అంజలా ఝవేరి, 'ప్రేమంటే ఇదేరా'తో ప్రీతీ జింటా, 'టక్కరి దొంగ'తో బిపాసా బసు, లీసారే లను తెలుగు తెరకు పరిచయంచేసి, 'రావోయి చందమామ'లో ఐశ్వర్యారాయ్ తో ప్రత్యేక పాట చేయించిన జయంత్ ఈసారి దీపికను తెలుగు తెరకు పరిచయం చేస్తుండటం విశేషం. 'ఓం శాంతి ఓం'తో పరిచయమై తొలి చిత్రంతోటే టాప్ హీరోయిన్ గా మారిన దీపిక ఇప్పటికే తెలుగులో చాలా మందికి నో చెప్పింది. అయితే ఆ పని జయంత్ కు మాత్రం ఆమె చేయలేకపోయింది.
ఆమెపై ఈ నెల 24 నుంచి వారం రోజులపాటు ఆ ప్రత్యేక పాటను చిత్రీకరించనున్నట్లు, ఆ పాట చిత్రానికి హైలైట్ అవనున్నట్లు జయంత్ తెలిపారు. నూతన తారలు రణదీప్, మృదుల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: అన్విత, జయంత్, మాటలు: రాజసింహ, సంగీతం: రామ్ సంపత్, సినిమాటోగ్రఫీ: జయనన్ విన్సెంట్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్, కళ: కృష్ణమాయ, సహ నిర్మాత: సుమంత్ సి. పరాన్జీ.