Don't Miss!
- News ఐరాస భద్రతామండలిలో భారత్ కు శాశ్వత హోదా- ఎలాన్ మస్క్ డిమాండ్ కు బైడెన్ ఓకే..!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
పవన్ కళ్యాణ్ పిల్లలు ఏం చేసారో తెలుసా..?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యా వినాయక చవితి వేడుకలను ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుంటున్నారు. పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయని మట్టి వినాయకున్ని స్వయంగా వారే తయారు చేసారు. దీంతో పాటు వినాయకుడి డెకొరేషన్ కూడా ఎలాంటి ప్లాస్టిక్, థర్మకోల్ లాంటి వాడకుండా చేసారు. తన పిల్లలు ఇప్పటి నుండి ఎకో ఫ్రెండ్లీగా ఆలోచించడంపై తల్లి రేణు దేశాయ్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది.
Tiny
ecofriendly
Ganpati
Bappa
made
by
Akira
&
Aadya
:)
No
thermocol
or
plastic
decorations:)
#GanpatiBappaMorya
pic.twitter.com/ewSBbUBPlE
—
renu
(@renuudesai)
September
17,
2015
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆయనతో విడిపోయిన తర్వాత తనకు తానుగా ఎదుగేందుకు ప్రయత్నిస్తోంది. ఓ వైపు సినీ నిర్మాణ రంగంలో తన కెరీర్ కు బాటలు వేస్తూనే తల్లిగా పిల్లల పెంపకంలో తనదైన బాధ్యత నిర్వర్తిస్తోంది. పిల్లలే సర్వస్వంగా జీవిస్తోంది.
నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణే తన ఆమె హీరో, ఇప్పుడు మాత్రం కొడుకు అకీరా నందనే నా హీరో అంటోంది రేణు దేశాయ్. అకీరా నందన్, ఆధ్యా ఫోటోలు పోస్టు చేయాలని అభిమానులు కోరడంతో వారి కోరిక మేరకు వారి ఫోటోలు తరచూ పోస్టు చేస్తోంది రేణు. పవన్ కళ్యాణ్తో ఉన్నంత కాలం అసలు బయటి ప్రపంచానికి టచ్లో లేని రేణు దేశాయ్, విడిపోయిన తర్వాత సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.