Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
కదిలింది కృష్ణ-మహేష్ ఫ్యాన్స్
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమర్థ నాయకత్వంలో కాంగ్రెస్ మాత్రమే స్థిరమైన పరిపాలనను అందించగలదని ఆయన అన్నారు. పద్మాలయా స్టూడియోస్ వద్ద 'సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ సేన' సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. 'సేన' అధ్యక్షుడు డి.రాంబాబు తొలి సభ్యత్వం పొందారు. జిల్లా శాఖల ప్రతినిధులకు కృష్ణ ద్వారా సభ్యత్వ పుస్తకాల పంపిణీ జరిగింది.
సూపర్ స్టార్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజశేఖరరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కచ్చితంగా అమలు చేశారని, మేనిఫెస్టోలో పేర్కొనని కిలో రూ.2 బియ్యం వంటి పథకాలను కూడా ప్రవేశపెట్టారన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం. ప్రజలు కాంగ్రెస్ పాలనతో చాలా సంతోషంగా ఉన్నారని, నేతను మార్చాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కృష్ణ తన అభిమానులను ఉత్సాహపరిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను కృష్ణ భార్య, చలనచిత్ర దర్శకురాలు విజయ నిర్మల కొనియాడారు.
రాష్ట్ర
వ్యాప్తంగా
50
వేలమంది
సభ్యులను
నమోదు
చేసుకుంటామని
సూపర్
స్టార్
కృష్ణ,
మహేష్
సేన
గౌరవ
అధ్యక్షులు
జి.
ఆదిశేషగిరివారు
అన్నారు.
అక్టోబర్
20న
తొలుత
తన
స్వంత
జిల్లా
అయిన
ఖమ్మంతో
ప్రారంభించి
అన్ని
జిల్లాల్లోనూ
పర్యటిస్తానన్నారు.
రాష్ట్రంలోని
కృష్ణ,
మహేష్
అభిమాన
సంఘాలను
ఒకే
గొడుకు
కిందికి
తీసుకువస్తామని
డి.రాంబాబు
తెలిపారు.
ఆయన
కూడా
పరోక్షంగా
చిరంజీవిని
విమర్శించారు.