ఎవరి మనో భావాలు దెబ్బ తినకూడదనే..కమల్ హాసన్

By Srikanya

'మన్మదబాణం'లో తాను రాసిన ఓ కవితను తొలగిస్తున్నట్లు నటుడు కమల్‌హాసన్‌ నిన్న(బుధవారం) విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. కమల్‌ త్రిషలపై చిత్రీకరించిన ఈ కవితలో దేవతల పేర్లు కించపరిచేవిధంగా ఉన్నాయంటూ 'హిందూమక్కల్‌కచ్చి' చెన్నైలో కమల్‌హాసన్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. దీంతో తన చిత్రానికి రాజకీయరంగు పులమడం సహజమేననీ, ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించేలా హాస్యచిత్రంగా మలిచామనీ, అందుకని ఎవరి మనోభావాలు ఇబ్బందిపెట్టకుండా కవితను తొలగిస్తున్నామనిని' వెల్లడించారు. ఈ చిత్రం ఈ రోజు(గురువారం) విడుదలకానుంది.ఇక ఈ చిత్రంలో కమల్‌ మూడు పాటలు పాడటం విశేషం. 'దశావతారం' తరవాత కమల్‌ - రవికుమార్‌ కలయికలో రూపొందిన చిత్రమిదే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X