For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎవరి మనో భావాలు దెబ్బ తినకూడదనే..కమల్ హాసన్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
'మన్మదబాణం'లో తాను రాసిన ఓ కవితను తొలగిస్తున్నట్లు నటుడు కమల్హాసన్ నిన్న(బుధవారం) విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. కమల్ త్రిషలపై చిత్రీకరించిన ఈ కవితలో దేవతల పేర్లు కించపరిచేవిధంగా ఉన్నాయంటూ 'హిందూమక్కల్కచ్చి' చెన్నైలో కమల్హాసన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. దీంతో తన చిత్రానికి రాజకీయరంగు పులమడం సహజమేననీ, ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించేలా హాస్యచిత్రంగా మలిచామనీ, అందుకని ఎవరి మనోభావాలు ఇబ్బందిపెట్టకుండా కవితను తొలగిస్తున్నామనిని' వెల్లడించారు. ఈ చిత్రం ఈ రోజు(గురువారం) విడుదలకానుంది.ఇక ఈ చిత్రంలో కమల్ మూడు పాటలు పాడటం విశేషం. 'దశావతారం' తరవాత కమల్ - రవికుమార్ కలయికలో రూపొందిన చిత్రమిదే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: త్రిష కమల్ హాసన్ మన్మధన్ అంబు దశావతారం trisha kamal hassan manmadhan ambu dashavataram
Story first published: Thursday, December 23, 2010, 8:43 [IST]
Other articles published on Dec 23, 2010